రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కిన్నెరసాని గురుకుల పాఠశాల విద్యార్థి

కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్ధి ఎంపికయ్యాడు. ఈ పాఠశాల్లో 10 వ తరగతి చదువుచున్న విద్యార్ది  కే. హర్షిత్ తన ప్రతిభను చాటి అండర్–17 వయో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున, ఉపాధ్యాయులు విద్యార్థి హర్షత్ ను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే